ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్
- December 08, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ చెల్లింపులపై వసూలుచేసే ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల కోసం కస్టమర్ల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయవద్దని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాక్టీషనర్లందరూ తుది వినియోగదారులు అయిన కస్టమర్ నుండి ఏదైనా రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడంపై నిషేధం విధించినట్ల ఆ సర్క్యులర్ రో సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









