కుటుంబ కలహాలతో మహిళ హత్య.. వ్యక్తి అరెస్టు
- December 08, 2022
మస్కట్: సీబ్లోని విలాయత్లో మహిళపై దాడి చేసిన ఆరోపణలపై ఒక పౌరుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. వారి మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదునైన ఆయుధంతో మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అంచనా వేసిందని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒమన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిపై విచారణ జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







