కుటుంబ కలహాలతో మహిళ హత్య.. వ్యక్తి అరెస్టు
- December 08, 2022
మస్కట్: సీబ్లోని విలాయత్లో మహిళపై దాడి చేసిన ఆరోపణలపై ఒక పౌరుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. వారి మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదునైన ఆయుధంతో మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అంచనా వేసిందని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒమన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిపై విచారణ జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!









