రోడ్డు ప్రమాదాలు - 31 శాతం తగ్గుదల
- April 25, 2016
2015 మార్చ్తో పోల్చితే 2016 మార్చ్లో రోడ్డు ప్రమాదాల్లో 30.8 శాతం తగ్గడం ఆహ్వానించదగ్గ విషయం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 21.8 శాతానికి తగ్గింది. ఈ సంఖ్య 236గా ఉంది. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 57కి తగ్గింది. ఇది 1.2 శాతం తగ్గుదల నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాలు ఇవి. అయితే ఫిబ్రవరితో పోల్చి చూసినప్పుడు మార్చ్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరిలో 45 మంది మృతి చెందితే, 207 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఒమనీయుల శాతం 3.7కి పెరిగింది. మార్చ్లో 40 మంది మృతి చెందారు. ప్రమాదాల్లో మృతి చెందిన మహిళల శాతం గణనీయంగా తగ్గింది. పురుషుల సంఖ్య మాత్రం పెరిగింది. మృతి చెందిన వలసదారుల శాతం 11.1 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









