రోడ్డు ప్రమాదాలు - 31 శాతం తగ్గుదల
- April 25, 2016
2015 మార్చ్తో పోల్చితే 2016 మార్చ్లో రోడ్డు ప్రమాదాల్లో 30.8 శాతం తగ్గడం ఆహ్వానించదగ్గ విషయం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 21.8 శాతానికి తగ్గింది. ఈ సంఖ్య 236గా ఉంది. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 57కి తగ్గింది. ఇది 1.2 శాతం తగ్గుదల నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాలు ఇవి. అయితే ఫిబ్రవరితో పోల్చి చూసినప్పుడు మార్చ్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరిలో 45 మంది మృతి చెందితే, 207 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఒమనీయుల శాతం 3.7కి పెరిగింది. మార్చ్లో 40 మంది మృతి చెందారు. ప్రమాదాల్లో మృతి చెందిన మహిళల శాతం గణనీయంగా తగ్గింది. పురుషుల సంఖ్య మాత్రం పెరిగింది. మృతి చెందిన వలసదారుల శాతం 11.1 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







