మే 2న 'అ.. ఆ' ఆడియో వేడుక
- April 26, 2016
నితిన్, సమంత జంటగా నటించిన 'అ..ఆ' చిత్రం ఆడియో విడుదల వేడుకను మే 2న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. చిత్ర బృందం తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సినిమా స్టిల్ను అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో 'అ..ఆ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







