ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాది అరెస్టు
- April 26, 2016
ముంబయి ఎయిర్ పోర్ట్ లో మంగళవారం ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాది జైనుల్ను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పలు ప్రదేశాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేయడంలో జైనుల్ కీలకంగా వ్యవహరించేవాడు. ఇతని ఆచూకీ కోసం గత కొంతకాలంగా పోలీసులు, భద్రతా అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, జైనుల్ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









