నేడు మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి33
- April 27, 2016
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. రాకెట్ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







