అరుదైన రికార్డు సృష్టించిన జాన్వీ కపూర్ ‘మిలి’.!
- January 05, 2023
జాన్వీ కపూర్ సౌత్లో అడుగు పెట్టలేదు కానీ, తన నార్త్ సినిమాలతోనే సౌత్లోనూ మంచి పేరు తెచ్చుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా, జాన్వీ కపూర్ సినిమాలు సౌత్లోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయ్.
ముఖ్యంగా ఓటీటీ ట్రెండ్ వచ్చాకా, అన్ని సినిమాలూ అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువవుతున్నాయ్. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ ‘మిలి’ ఓటీటీలో రికార్డులు సృస్టిస్తోంది. అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సినిమాగా ‘మిలి’ ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
సర్వైవల్ డ్రామాగా రూపొందిన ‘మిలి’ని అన్ని వర్గాల ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. జాన్వీ కపూర్ నటనకు ఓటీటీ ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది. ఇది మంచి శకునమే జాన్వీ కపూర్కి అని చెప్పొచ్చు.
త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీయార్ 30 కోసం జాన్వీ కపూర్నే హీరోయిన్గా ఎంచుకున్నట్లు ఇప్పటికే చూజాయగా సమాచారం అందుతోంది. తెర వెనుక గట్టిగా మంతనాలు జరుగుతున్నాయ్. అధికారిక ప్రకటన రావల్సి వుందంతే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









