పర్వతారోహణలో అపశృతి.. కిందపడి పౌరుడు మృతి
- January 08, 2023
మస్కట్: ఖురియత్ విలాయత్లో పర్వతం నుండి పడిపోయిన పౌరుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. మస్కట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ల శాఖ బృందాలు ఖురియత్ విలాయత్లోని పర్వతం నుండి పడిపోయిన పౌరుడి ప్రమాద సమాచారంపై స్పందించాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఏవియేషన్ సహకారంతో బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఆ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినట్లు సీడీఏఏ పేర్కొంది. హైకర్లు, పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లే ముందు తమ వివరాలను NIDAA యాప్లో నమోదు చేసుకోవాలని సీడీఏఏ కోరింది.
తాజా వార్తలు
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!









