పర్వతారోహణలో అపశృతి.. కిందపడి పౌరుడు మృతి
- January 08, 2023
మస్కట్: ఖురియత్ విలాయత్లో పర్వతం నుండి పడిపోయిన పౌరుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. మస్కట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ల శాఖ బృందాలు ఖురియత్ విలాయత్లోని పర్వతం నుండి పడిపోయిన పౌరుడి ప్రమాద సమాచారంపై స్పందించాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఏవియేషన్ సహకారంతో బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఆ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినట్లు సీడీఏఏ పేర్కొంది. హైకర్లు, పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లే ముందు తమ వివరాలను NIDAA యాప్లో నమోదు చేసుకోవాలని సీడీఏఏ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!









