బుఖాలో 93మీ వర్షపాతం.. పర్యాటకుల బృందాన్ని రక్షించిన అధికారులు
- January 08, 2023
మస్కట్: గత మూడు రోజులుగా అనేక గవర్నరేట్లలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిశాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వెల్లడించింది. ఖాసబ్లోని విలాయత్లోని ఒక వాడిలో ముగ్గురితో కూడిన కుటుంబాన్ని, ముసండం గవర్నరేట్లోని మరొక వాడిలో కారులో చిక్కుకుపోయిన పర్యాటకుల బృందాన్ని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ప్రకటించింది. పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, వాడీలను దాటడం ప్రమాదకరమని, లోతట్టు ప్రదేశాల నుండి దూరంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అధికారిక సూచనలు ఫాలో కావాలని కోరారు.
వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకారం.. జనవరి 6 నుండి 8 వరకు బుఖా మూడు రోజుల్లో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు MAFWR రెయిన్ మానిటరింగ్ స్టేషన్ల నుండి సేకరించిన సమాచారం ప్రకారం.. ఖాసబ్లో 81 మిమీ, లివా 62 మిమీ, షినాస్ 42 మిమీ, మాధా 34 మిమీ, సోహర్ 18 మిమీ, నఖల్ 14 మిమీ, ఖబౌరా 11 మిమీ, సహమ్ 8 మిమీ , వాడి అల్ 5 మిమీ , మహ్వాల్ 6 మిమీ, సీబ్ 3 మిమీ, రుస్తాక్ 3 మిమీ, ముస్సానా 2 మిమీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







