అమరావతిలో నిర్మించనున్న దుబాయ్ అతి పెద్ద హాస్పిటల్
- April 29, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ) లో ఒక పెద్ద ఆసుపత్రి నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని అమరావతిలోను , కర్నూలు లో ఈ ఆసుపత్రులను నిర్మించనున్నారు. ఈ నూతన వైద్య కేంద్రం ( NMC) ప్రాజెక్టులు రెండు దశల్లో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కొరకు 12,500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇందుకై మే 2 న నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంల మధ్య ఒప్పంద సంతకం జరగనుంది.ఈ ప్రతిష్టాకరమైన ఆసుపత్రి రెండు దశల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం కాబడింది. ఈ ఆసుపత్రిలో 4500 పడకల సామర్థ్యం ఉంటుంది. తొలి దశలో ఇది అమరావతిలో 1400 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. అదేవిధంగా కర్నూలు లో 300 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. 5 స్టార్ హోటల్స్ మరియు అమరావతి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు. నూతన వైద్య కేంద్రం ( NMC) 2019 లో మొదటి దశని పూర్తి చేస్తారు. రెండవ దశలో , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2800 పడకల ఆస్పత్రులు నిర్మించనున్నారని ఆశించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







