కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్
- January 30, 2023
యూఏఈ: షార్జా నుండి బయలుదేరిన విమానం భారతదేశంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పిటిఐ తెలిపింది. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానానికి సంబంధించిన హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







