ఉజ్వల యోజన పథకo మోదీ ప్రారంభించారు..

- May 01, 2016 , by Maagulf
ఉజ్వల యోజన పథకo మోదీ ప్రారంభించారు..

 ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఐదు కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు చెప్పారు.మహిళల పేరిటే ఉచిత గ్యాస్‌ కనెక్షన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి ఆలోచించాయి తప్పా.. పేదల సంక్షేమం కోసం పనిచేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com