పర్వతంలో చిక్కుకున్న పౌరులు.. ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్

- February 03, 2023 , by Maagulf
పర్వతంలో చిక్కుకున్న పౌరులు.. ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్

ఒమన్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఖసాబ్ విలాయత్‌లోని పర్వతంలో చిక్కుకున్న ముగ్గురు పౌరుల కోసం ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్షించారు. వారికి అవసరమైన చికిత్స నిమిత్తం ఖాసబ్ ఆసుపత్రికి తరలించారు. దేశంలోని పౌరులు, నివాసితులకు సుల్తాన్ సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు అందించే సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు సేవల ఫ్రేమ్‌వర్క్‌లో వస్తుందని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com