పర్వతంలో చిక్కుకున్న పౌరులు.. ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్
- February 03, 2023
ఒమన్: ముసందమ్ గవర్నరేట్లోని ఖసాబ్ విలాయత్లోని పర్వతంలో చిక్కుకున్న ముగ్గురు పౌరుల కోసం ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్షించారు. వారికి అవసరమైన చికిత్స నిమిత్తం ఖాసబ్ ఆసుపత్రికి తరలించారు. దేశంలోని పౌరులు, నివాసితులకు సుల్తాన్ సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు అందించే సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు సేవల ఫ్రేమ్వర్క్లో వస్తుందని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







