సుగుణ సుందరి జాడే లేదే పాపం.!
- February 09, 2023
ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శృతి హాసన్. రెండూ పెద్ద సినిమాలు కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శృతి హాసన్ గతంలో తాను పోగొట్టుకున్న స్టార్ స్టేటస్ని ఈ రెండు సినిమాలతోనూ తిరిగి దక్కించేుకుందనే చెప్పాలి.
అంతా బాగానే వుంది కానీ, ఈ మధ్య శృతి హాసన్ జాడే లేదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఎలాగోలా ప్రమోషన్లలో అడపా దడపా కనిపించిన శృతి హాసన్, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లలో అస్సలు కనిపించలేదు.
ఆ తర్వాత కూడా ఒక్క ఇంటర్వ్యూలోనూ శృతిహాసన్ సందడి చేసింది లేదు. ‘వీరయ్య’ ఈవెంట్లో శృతి హాసన్కి హెల్త్ ఇష్యూ అని తెలిసింది. పాపం.! ఆ హెల్త్ ఇష్యూ ఇంకా తగ్గలేదేమో.. అందుకే రాక రాక వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది శృతి హాసన్.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







