సుగుణ సుందరి జాడే లేదే పాపం.!
- February 09, 2023
ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శృతి హాసన్. రెండూ పెద్ద సినిమాలు కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శృతి హాసన్ గతంలో తాను పోగొట్టుకున్న స్టార్ స్టేటస్ని ఈ రెండు సినిమాలతోనూ తిరిగి దక్కించేుకుందనే చెప్పాలి.
అంతా బాగానే వుంది కానీ, ఈ మధ్య శృతి హాసన్ జాడే లేదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఎలాగోలా ప్రమోషన్లలో అడపా దడపా కనిపించిన శృతి హాసన్, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లలో అస్సలు కనిపించలేదు.
ఆ తర్వాత కూడా ఒక్క ఇంటర్వ్యూలోనూ శృతిహాసన్ సందడి చేసింది లేదు. ‘వీరయ్య’ ఈవెంట్లో శృతి హాసన్కి హెల్త్ ఇష్యూ అని తెలిసింది. పాపం.! ఆ హెల్త్ ఇష్యూ ఇంకా తగ్గలేదేమో.. అందుకే రాక రాక వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది శృతి హాసన్.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







