హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు
- February 09, 2023
యూఏఈ: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే నివాసితులు ఫిబ్రవరి 13 నుండి మార్చి 10 వరకు నమోదు చేసుకోవచ్చని యూఏఈ అధికారులు ప్రకటించారు. నివాసితుల నుండి భారీ డిమాండ్ ఉందని, ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలని ప్రజలను హజ్ ఆపరేటర్లు కోరారు. ఈ సారి ఇండియాకు 175,000 కోటాను కేటాయించారు.ఇందులో భారత ప్రభుత్వం కింద 80 శాతం కోటాను, ప్రైవేట్ హజ్ ఆపరేటర్లకు మిగతా 20 శాతం కోటాను కేటాయిస్తారు. ఎమిరాటీ జాతీయులకు హజ్ చేయడానికి వీసా అవసరం లేదు.. కానీ అనుమతి అవసరం.
ఎంత ఖర్చవుతుందంటే..
మొత్తం తీర్థయాత్ర ప్యాకేజీ జాతీయతలు, పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఆధారంగా మారుతుంది. యూఏఈలోని భారతీయ ప్రవాసుని కోసం హజ్ ప్యాకేజీ సౌకర్యాలు, వసతిని బట్టి Dh30,000 నుండి Dh55,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ కోటాలో హజ్ చేసే భారతీయులకు దాదాపు Dh15,000 వరకు ఖర్చు అవుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









