హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు
- February 09, 2023
యూఏఈ: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే నివాసితులు ఫిబ్రవరి 13 నుండి మార్చి 10 వరకు నమోదు చేసుకోవచ్చని యూఏఈ అధికారులు ప్రకటించారు. నివాసితుల నుండి భారీ డిమాండ్ ఉందని, ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలని ప్రజలను హజ్ ఆపరేటర్లు కోరారు. ఈ సారి ఇండియాకు 175,000 కోటాను కేటాయించారు.ఇందులో భారత ప్రభుత్వం కింద 80 శాతం కోటాను, ప్రైవేట్ హజ్ ఆపరేటర్లకు మిగతా 20 శాతం కోటాను కేటాయిస్తారు. ఎమిరాటీ జాతీయులకు హజ్ చేయడానికి వీసా అవసరం లేదు.. కానీ అనుమతి అవసరం.
ఎంత ఖర్చవుతుందంటే..
మొత్తం తీర్థయాత్ర ప్యాకేజీ జాతీయతలు, పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఆధారంగా మారుతుంది. యూఏఈలోని భారతీయ ప్రవాసుని కోసం హజ్ ప్యాకేజీ సౌకర్యాలు, వసతిని బట్టి Dh30,000 నుండి Dh55,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ కోటాలో హజ్ చేసే భారతీయులకు దాదాపు Dh15,000 వరకు ఖర్చు అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







