'అ ఆ' ఆడియో విడుదలకు హాజరైన పవర్ స్టార్.!
- May 02, 2016
అభిమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎప్పుడూ చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్ వీరాభిమాని నితన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అంతకు ముందు ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నితిన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







