బహ్రెయిన్ ప్రీమియర్ జాతీయ పత్రిక రంగాన్ని గౌరవించారు
- May 02, 2016
నేటి ప్రపంచ ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రతిపాదిత పరిష్కారాలను చూపుతూ ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్న పత్రికారంగ సేవలు మరవలేవని ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఉద్ఘాటించారు. " పత్రికా ద్వారా సామాజిక పరిస్థితులపై లోతైన ప్రభావం కలిగి ఉందని అందువలన వృత్తి పరంగా పాత్రికేయులు ప్రజలకు కొంత మేర న్యాయం చేయవచ్చని శ్రీ శ్రీ ప్రధాన మంత్రి అన్నారు. రేపు ప్రపంచ పత్రిక స్వేచ్చా దినోత్సవం సందర్భంగా తన సందేశంలో ప్రకటన చేసింది. ప్రిన్స్ ఖలీఫా మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలో ఉన్నత సందేశాన్ని అందరకీ పంచాలని అక్షరాలూ అయుదాలవంటివేనని మాతృభూమికి పాత్రికేయులు తన వంతు సేవ చేస్తున్నారని ఆయన అన్నారు సమాజాన్ని చైతిన్య పరచడంలో జాతీయ పత్రికా పోషించిన పాత్ర ఎంతో గొప్పదని ప్రధాని కూడా పేర్కొన్నారు.
ప్రారంభం నుండి బహేరిన్ రాజ్యంలో పత్రికా స్వేఛ్చ ఉందని సమాజంలో ప్రజా అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే కాక సామాన్యుల ఆలోచన యొక్క వ్యక్తీకరణ కోసం ఒక ఉచిత వేదిక శక్తిగా పత్రిక మూర్తీభవించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







