టర్కీ, సిరియాలో 35వేలు దాటిన మృతుల సంఖ్య
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.కూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నాయి. మరోపక్క ప్రాణాలతో మరికొందరు బయటపడుతున్నారు. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 35,000 కు చేరుకుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు తమ సహాయక చర్యలను ముగించి స్వదేశాలకు చేరుకుంటున్నాయి. గత సోమవారం 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 31,643 మంది, సిరియాలో 3,581 మంది మరణించారని అధికారులు, వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







