టర్కీ, సిరియాలో 35వేలు దాటిన మృతుల సంఖ్య
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.కూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నాయి. మరోపక్క ప్రాణాలతో మరికొందరు బయటపడుతున్నారు. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 35,000 కు చేరుకుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు తమ సహాయక చర్యలను ముగించి స్వదేశాలకు చేరుకుంటున్నాయి. గత సోమవారం 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 31,643 మంది, సిరియాలో 3,581 మంది మరణించారని అధికారులు, వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







