27, 28, 29 తేదీల్లో తిరుపతిలో తెదేపా మహానాడు
- May 03, 2016
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన తెదేపా పొలిట్బ్యూరో సమావేశం ముగిసింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంతో అనుసరించాల్సిన విధానం, మహానాడు తీర్మానాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







