పశువులను దొంగిలిస్తున్న ఇద్దరు అరెస్ట్
- February 19, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్లోని ఖసాబ్లోని విలాయత్లో పశువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఖాసబ్లోని విలాయత్లో ఓ పౌరుడి కొట్టం నుండి పశువులను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను ముసందమ్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ టీం అరెస్టు చేసిందని పోలీసులు వెల్లండించారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







