పశువులను దొంగిలిస్తున్న ఇద్దరు అరెస్ట్
- February 19, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్లోని ఖసాబ్లోని విలాయత్లో పశువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఖాసబ్లోని విలాయత్లో ఓ పౌరుడి కొట్టం నుండి పశువులను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను ముసందమ్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ టీం అరెస్టు చేసిందని పోలీసులు వెల్లండించారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







