‘మిశ్రఫ్’లో ప్రవాసులకు వైద్య పరీక్షలు నిలిపివేత
- February 19, 2023
కువైట్: మిశ్రఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలను నిలిపివేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిష్రెఫ్ ప్రాంతంలోని హాల్ 8లో ప్రారంభించబడిన ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రం ఇప్పుడు షువైఖ్ లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (ప్రధాన కేంద్రం)కి మార్చినట్లు ప్రకటించింది. రుమైథియా హెల్త్ సెంటర్లో త్వరలో కొత్త లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







