‘మిశ్రఫ్’లో ప్రవాసులకు వైద్య పరీక్షలు నిలిపివేత
- February 19, 2023
కువైట్: మిశ్రఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలను నిలిపివేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిష్రెఫ్ ప్రాంతంలోని హాల్ 8లో ప్రారంభించబడిన ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రం ఇప్పుడు షువైఖ్ లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (ప్రధాన కేంద్రం)కి మార్చినట్లు ప్రకటించింది. రుమైథియా హెల్త్ సెంటర్లో త్వరలో కొత్త లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్









