‘మిశ్రఫ్’లో ప్రవాసులకు వైద్య పరీక్షలు నిలిపివేత
- February 19, 2023
కువైట్: మిశ్రఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలను నిలిపివేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిష్రెఫ్ ప్రాంతంలోని హాల్ 8లో ప్రారంభించబడిన ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రం ఇప్పుడు షువైఖ్ లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (ప్రధాన కేంద్రం)కి మార్చినట్లు ప్రకటించింది. రుమైథియా హెల్త్ సెంటర్లో త్వరలో కొత్త లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







