ఏడ్చే పిల్లలున్న తల్లులకు సుభవార్త
- May 03, 2016
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే వారిని సముదాయించడంలో విమాన సిబ్బంది కూడా తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఎవరైనా పిల్లలు ఏడవకూడదనే కోరుకుంటారు. అలాంటిది ఈ ఎయిర్లైన్స్ మాత్రం పిల్లలు ఏడిస్తే డిస్కౌంట్ ఇస్తానంటోంది..
అమెరికాకి చెందిన జెట్బ్లూ ఎయిర్వేస్ ఈ ఆఫర్ను ప్రకటించింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులకి అదే ఎయిర్వేస్లో మరోసారి ప్రయాణించడానికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాదు పిల్లలు మళ్లీ ఏడిస్తే ఆ డిస్కౌంట్ కాస్తా 50 శాతం అవుతుంది. అలా నాలుగు సార్లు ఏడిస్తే ఇక ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ను ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









