'సరైనోడు' బ్లాక్బస్టర్ వేడుక విజయవాడ సిద్దార్థ హోటల్ గ్రౌండ్ లో
- May 04, 2016
అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడ నగరంలోని సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో బుధవారం 'సరైనోడు' బ్లాక్బస్టర్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్, రకుల్ప్రీత్సింగ్, కేథరిన్, దర్శకుడు బోయపాటి శ్రీను, శ్రీకాంత్, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







