కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- March 07, 2023
యూఏఈ: దుబాయ్ లోని అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో 80 చారిత్రాత్మక హాల్స్, 22 పెవిలియన్లు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ అభివృద్ధిని ప్రదర్శిస్తూ.. పునర్నిర్మించిన అల్ షిందాఘా మ్యూజియం 1800ల నాటి ప్రదర్శనలతో సాంప్రదాయ ఎమిరాటీ జీవనశైలి, ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేస్తుంది. "దుబాయ్ చరిత్రను ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఈ సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







