కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- March 07, 2023
యూఏఈ: దుబాయ్ లోని అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో 80 చారిత్రాత్మక హాల్స్, 22 పెవిలియన్లు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ అభివృద్ధిని ప్రదర్శిస్తూ.. పునర్నిర్మించిన అల్ షిందాఘా మ్యూజియం 1800ల నాటి ప్రదర్శనలతో సాంప్రదాయ ఎమిరాటీ జీవనశైలి, ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేస్తుంది. "దుబాయ్ చరిత్రను ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఈ సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









