కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- March 07, 2023
యూఏఈ: దుబాయ్ లోని అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో 80 చారిత్రాత్మక హాల్స్, 22 పెవిలియన్లు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ అభివృద్ధిని ప్రదర్శిస్తూ.. పునర్నిర్మించిన అల్ షిందాఘా మ్యూజియం 1800ల నాటి ప్రదర్శనలతో సాంప్రదాయ ఎమిరాటీ జీవనశైలి, ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేస్తుంది. "దుబాయ్ చరిత్రను ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఈ సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







