వరల్డ్ ఎక్స్పో 2030కి రియాద్ బిడ్: సమీక్షించిన క్రౌన్ ప్రిన్స్
- March 08, 2023
రియాద్ : క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్లో బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్పోజిషన్స్ (BIE), పాట్రిక్ స్పెచ్ట్ ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రియాద్ ఎక్స్పో 2030కి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వడానికి చేసిన బిడ్పై వారు సమీక్షించారు. ఈ సమావేశానికి రియాద్ సిటీ కోసం రాయల్ కమిషన్ సీఈఓ ఫహద్ అల్-రషీద్ కూడా హాజరయ్యారు. ఫ్రాన్స్లో సౌదీ రాయబారి ఫహాద్ అల్-రువైలీ, BIE సెక్రటరీ జనరల్ డిమిట్రియోస్ కెర్కెంజెస్, అనేకమంది సీనియర్ BIE అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







