బహ్రెయిన్ మసీదులలో మరింత పెరిగిన భద్రతాచర్యలు

- June 20, 2015 , by Maagulf
బహ్రెయిన్ మసీదులలో మరింత పెరిగిన భద్రతాచర్యలు

సౌదీ అరేబియాలో 25 మందిని పొట్టన పెట్టుకున్న 'ఇస్లామిక్ స్టేట్' ఉగ్రవాద సంస్థ దాడిని  దృష్టిలోపెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యగా బహ్రైన్ మసీదులలో భద్రతను మరింత పెంపొందించారు. దాడులు జరిగే అవకాశముండడంతో, గత మూడు వారాలుగా ప్రత్యేకించి రాస్ రుమాన్ మసీదులోనూ, ఇంకా ఇతర మసీదుల వద్దకూడా భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. జాఫారీ ఎండోమెంట్స్ డైరక్టరేటు, భక్తులను సేకూరిటీ అధికారులకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.

                             

                                   ----- ఎం. వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com