బహ్రెయిన్ మసీదులలో మరింత పెరిగిన భద్రతాచర్యలు
- June 20, 2015
సౌదీ అరేబియాలో 25 మందిని పొట్టన పెట్టుకున్న 'ఇస్లామిక్ స్టేట్' ఉగ్రవాద సంస్థ దాడిని దృష్టిలోపెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యగా బహ్రైన్ మసీదులలో భద్రతను మరింత పెంపొందించారు. దాడులు జరిగే అవకాశముండడంతో, గత మూడు వారాలుగా ప్రత్యేకించి రాస్ రుమాన్ మసీదులోనూ, ఇంకా ఇతర మసీదుల వద్దకూడా భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. జాఫారీ ఎండోమెంట్స్ డైరక్టరేటు, భక్తులను సేకూరిటీ అధికారులకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.
----- ఎం. వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









