బహ్రెయిన్ మసీదులలో మరింత పెరిగిన భద్రతాచర్యలు
- June 20, 2015
సౌదీ అరేబియాలో 25 మందిని పొట్టన పెట్టుకున్న 'ఇస్లామిక్ స్టేట్' ఉగ్రవాద సంస్థ దాడిని దృష్టిలోపెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యగా బహ్రైన్ మసీదులలో భద్రతను మరింత పెంపొందించారు. దాడులు జరిగే అవకాశముండడంతో, గత మూడు వారాలుగా ప్రత్యేకించి రాస్ రుమాన్ మసీదులోనూ, ఇంకా ఇతర మసీదుల వద్దకూడా భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. జాఫారీ ఎండోమెంట్స్ డైరక్టరేటు, భక్తులను సేకూరిటీ అధికారులకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.
----- ఎం. వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







