నఖల్లో పర్వతం పైనుండి పడ్డ మహిళ
- March 14, 2023
ఒమన్: దక్షిణ అల్ బతినాలోని నఖల్లోని విలాయత్లో ఒక మహిళ పర్వతం పై నుండి పడిపోయిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. తమకు సమాచారం అందగానే రెస్క్యూ- అంబులెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి మహిళను రక్షించినట్లు తెలిపారు.గాయపడ్డ మహిళకు అవసరమైన ప్రథమ చికిత్స అందించామని, అనంతరం చికిత్స కోసం మహిళను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







