మహేష్తో శ్రీలీల డబుల్ ధమాకా.? నిజమేనా.?
- March 23, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్ కాగా, శ్రీలీలకీ ఓ మంచి రోల్ ఇచ్చారు గురూజీ త్రివిక్రమ్.
అయితే, తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. మహేష్ తదుపరి రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా శ్రీలీలను తీసుకున్నారనేదే ఈ గాసిప్ సారాంశం.
ఒకవేళ అదే జరిగితే, శ్రీలీల స్టార్డమ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. గ్లోబల్ రేంజ్ని టచ్ చేసేయడం ఖాయం.. అంటూ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే నిజంగానే రాజమౌళిని శ్రీలీల అంతలా ఇంప్రెస్ చేసిందా.?
అయినా, రాజమౌళి తీయబోయే మహేష్ సినిమా కోసం ఆల్రెడీ బోలెడంత క్రేజ్ వున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు క్యూలో వున్నారు. మరి, వాళ్లందర్నీ కాదని ఇప్పుడిప్పుడే ఇమేజ్ దక్కించుకుంటోన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్గా తీసుకుంటాడా.? ఏమో గుర్రం ఎగరా వచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్









