పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: కమిషనర్ చౌహాన్
- April 08, 2023హైదరాబాద్: నేడు ప్రారంభమైన తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ తెలిపారు. రామంతాపూర్ లోని ప్రిన్సిటన్ కళాశాల మరియు టికేఆర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించిన కమిషనర్ అక్కడి భద్రతా ఏర్పాట్లు పరీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.డీసీపీ మల్కాజిగిరి జానకి, ఏసిపి నరేష్ రెడ్డి మరియు ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు