నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు కింగ్ సల్మాన్ ఆమోదం
- April 09, 2023
రియాద్: సౌదీ అరేబియా వార్షిక నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు రాజు సల్మాన్ ఆమోదించారు. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) అభివృద్ధి చేసిన నేషనల్ ప్లాట్ఫారమ్ ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్)ని ఉపయోగించి ప్రజలు విరాళం ఇవ్వడానికి ఈ క్యాంపెయిన వీలు కల్పిస్తుంది. SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్- ఘమ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్లో పొందుపరిచిన స్వచ్ఛంద సంస్థలకు తమ సహకారాన్ని అందించే దాతల విస్తృత విభాగానికి చేరుకోవడానికి ప్లాట్ఫారమ్ అప్గ్రేడ్ చేయబడిందన్నారు. "ప్లాట్ఫారమ్ విరాళాలను సేకరించడానికి, లబ్ధిదారులకు సహాయాన్ని అందించడానికి సురక్షితమైన, విశ్వసనీయ చెల్లింపు పద్ధతిని అందజేస్తుంది" అని అల్-ఘమ్డి తెలిపారు. ఇప్పటివరకు ప్లాట్ఫారమ్ $880 మిలియన్లకు పైగా వసూలు అయిందని, దీని వలన 4.8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







