నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు కింగ్ సల్మాన్ ఆమోదం
- April 09, 2023
రియాద్: సౌదీ అరేబియా వార్షిక నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు రాజు సల్మాన్ ఆమోదించారు. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) అభివృద్ధి చేసిన నేషనల్ ప్లాట్ఫారమ్ ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్)ని ఉపయోగించి ప్రజలు విరాళం ఇవ్వడానికి ఈ క్యాంపెయిన వీలు కల్పిస్తుంది. SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్- ఘమ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్లో పొందుపరిచిన స్వచ్ఛంద సంస్థలకు తమ సహకారాన్ని అందించే దాతల విస్తృత విభాగానికి చేరుకోవడానికి ప్లాట్ఫారమ్ అప్గ్రేడ్ చేయబడిందన్నారు. "ప్లాట్ఫారమ్ విరాళాలను సేకరించడానికి, లబ్ధిదారులకు సహాయాన్ని అందించడానికి సురక్షితమైన, విశ్వసనీయ చెల్లింపు పద్ధతిని అందజేస్తుంది" అని అల్-ఘమ్డి తెలిపారు. ఇప్పటివరకు ప్లాట్ఫారమ్ $880 మిలియన్లకు పైగా వసూలు అయిందని, దీని వలన 4.8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







