తేజుకి ‘విరూపాక్ష’ ఓ అగ్ని పరీక్ష.!
- April 18, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ శుక్రవారం ‘విరూపాక్ష’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నుంచి వస్తున్న సినిమా ఇది.
యాక్సిడెంట్కి గురైన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలోనే వుండిపోయాడు తేజు. అసలు సాయి ధరమ్ తేజ్కి ఏమైంది.? అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల పాటూ దాదాపు ఓ సంవత్సరం పాటు మీడియానీ, అభిమానుల్నీ ఫేస్ చేయలేకపోయాడు తేజు.
ఇంతమంది అభిమానుల అభిమానమే తనను మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా చేసిందని తాజాగా ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజు ఎమోషనల్ అయ్యాడు.
ఫ్యాన్స్ కోసం చేసిన సినిమానే ‘విరూపాక్ష’ అనీ తేజు చెప్పాడు. సుకుమార్ నిర్మాణంలో ఆయన కథతో రూపొందిన చిత్రమిది. కార్తిక్ దండు అను కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ కట్టబెడతారో చూడాలి మరి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







