తేజుకి ‘విరూపాక్ష’ ఓ అగ్ని పరీక్ష.!
- April 18, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ శుక్రవారం ‘విరూపాక్ష’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నుంచి వస్తున్న సినిమా ఇది.
యాక్సిడెంట్కి గురైన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలోనే వుండిపోయాడు తేజు. అసలు సాయి ధరమ్ తేజ్కి ఏమైంది.? అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల పాటూ దాదాపు ఓ సంవత్సరం పాటు మీడియానీ, అభిమానుల్నీ ఫేస్ చేయలేకపోయాడు తేజు.
ఇంతమంది అభిమానుల అభిమానమే తనను మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా చేసిందని తాజాగా ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజు ఎమోషనల్ అయ్యాడు.
ఫ్యాన్స్ కోసం చేసిన సినిమానే ‘విరూపాక్ష’ అనీ తేజు చెప్పాడు. సుకుమార్ నిర్మాణంలో ఆయన కథతో రూపొందిన చిత్రమిది. కార్తిక్ దండు అను కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ కట్టబెడతారో చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







