మాస్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్.!
- April 19, 2023
మాస్ మసాలా డైరెక్టర్గా సంపత్ నందికి మంచి పేరుంది. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన, రెండో సినిమాకే చరణ్ వంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు.
ఆ తర్వాత నుంచీ సంపత్ నందికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్తో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.
తాజాగా సంపత్ నంది ఓ మెగా హీరో కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తేజు, సంపత్ నంది కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
చూడాలి మరి తేజును తన సినిమాలో ఎలా చూపించబోతున్నాడో సంపత్ నంది. తనకు బాగా కలిసొచ్చిన మెగా కాంపౌండ్ హీరోతో ఎలాగైనా హిట్టు కొట్టి, మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్నాడట సంపత్ నంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









