సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు
- April 21, 2023
మస్కట్: మూడు క్రూయిజ్ షిప్లు 9095 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం సలాలా ఓడరేవుకు చేరుకున్నాయి. సెవెన్ సీస్ మ్యానర్, ఐడా కాస్మా, ఎంఎస్సి మాగ్నిఫికా అనే నౌకలు ఓడరేవుకు చేరుకోగా.. అధికారులు స్వాగతం పలికారు. పర్యాటకులు తమ పర్యాటన సందర్భంగా ధోఫర్ గవర్నరేట్లోని ప్రసిద్ధ మార్కెట్లు, వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారని ఒమన్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









