సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు
- April 21, 2023
మస్కట్: మూడు క్రూయిజ్ షిప్లు 9095 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం సలాలా ఓడరేవుకు చేరుకున్నాయి. సెవెన్ సీస్ మ్యానర్, ఐడా కాస్మా, ఎంఎస్సి మాగ్నిఫికా అనే నౌకలు ఓడరేవుకు చేరుకోగా.. అధికారులు స్వాగతం పలికారు. పర్యాటకులు తమ పర్యాటన సందర్భంగా ధోఫర్ గవర్నరేట్లోని ప్రసిద్ధ మార్కెట్లు, వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారని ఒమన్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







