సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు
- April 21, 2023
మస్కట్: మూడు క్రూయిజ్ షిప్లు 9095 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం సలాలా ఓడరేవుకు చేరుకున్నాయి. సెవెన్ సీస్ మ్యానర్, ఐడా కాస్మా, ఎంఎస్సి మాగ్నిఫికా అనే నౌకలు ఓడరేవుకు చేరుకోగా.. అధికారులు స్వాగతం పలికారు. పర్యాటకులు తమ పర్యాటన సందర్భంగా ధోఫర్ గవర్నరేట్లోని ప్రసిద్ధ మార్కెట్లు, వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారని ఒమన్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







