వర్షాల కారణంగా ఒమన్లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు
- April 25, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా మంగళవారం డిస్టెన్స్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నట్లు సూర్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, లోయలను దాటడం వంటి సహసాలు చేయవద్దని, వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ తన ప్రకటనలోసూచించింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (NMHEWS) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!









