ఫిట్నెస్పై శ్రద్ధ పెడుతున్నారా.? అయితే ఈ పండు తప్పక తినాల్సిందే.!
- May 01, 2023కివీ పండు.. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండు మిగిలిన పండ్లతో పోల్చితే, రేటు కాస్త ఘాటుగానే వుంటుంది. అదేనండీ ఖరీదైన పండు.
అయితే, ఈ పండు నుంచి పొందే ఆరోగ్య ప్రయోజనాలు అంతే మెండు. కివీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అలాగే, ఫిట్నెస్పై ప్రత్యేక శ్రధ్ధ పెట్టేవారు కివీ పండు ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
కివీలో క్యాలరీలు చాలా తక్కువ. సో, ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం పుష్కలంగా వుటాయ్.
గుండె జబ్బులు వున్నవారు తరచూ కివీ పండు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే, హైబీపీ, డయాబెటిస్ వున్న వాళ్లు కూడా కివీ పండును నిర్మొహమాటంగా తీసుకోవచ్చు.
క్యాలరీలు తక్కువగా వుండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచుతుంది. జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటూ, ఉదర సంబంధిత వ్యాధులు అదుపులో వుంచేందుకు కివీ పండు తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..