ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మంది అరెస్ట్
- May 19, 2023
మస్కట్: సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మందికి పైగా చొరబాటుదారులను దోఫర్ గవర్నరేట్లో అరెస్టు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, ఏలియన్స్ రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై ఆఫ్రికన్, అరబ్ జాతీయుల (21) చొరబాటుదారులను దోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









