జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!
- May 20, 2023
యూఏఈ: జూలై 2023 నుండి పరిమిత ఆదాయం కలిగిన ఎమిరాటీ వ్యవసాయ యజమానుల నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించనున్నారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వ్యవసాయ దారులపై ఆర్థిక భారాలను, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్లకు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించాలని అధికారులను అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, యూనియన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వారు అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు అందిస్తున్నట్లు ధృవీకరించారు. సబ్సిడీ జూలై 2023 నుండి వర్తించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







