జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!
- May 20, 2023
యూఏఈ: జూలై 2023 నుండి పరిమిత ఆదాయం కలిగిన ఎమిరాటీ వ్యవసాయ యజమానుల నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించనున్నారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వ్యవసాయ దారులపై ఆర్థిక భారాలను, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్లకు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించాలని అధికారులను అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, యూనియన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వారు అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు అందిస్తున్నట్లు ధృవీకరించారు. సబ్సిడీ జూలై 2023 నుండి వర్తించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







