జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!
- May 20, 2023
యూఏఈ: జూలై 2023 నుండి పరిమిత ఆదాయం కలిగిన ఎమిరాటీ వ్యవసాయ యజమానుల నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించనున్నారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వ్యవసాయ దారులపై ఆర్థిక భారాలను, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్లకు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించాలని అధికారులను అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, యూనియన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వారు అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు అందిస్తున్నట్లు ధృవీకరించారు. సబ్సిడీ జూలై 2023 నుండి వర్తించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







