తైవాన్ రాజధాని తైపీలో భూ ప్రకంపనలు..
- May 11, 2016
తైవాన్ రాజధాని తైపీలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. తైపీకి 60 కిలోమీటర్ల దూరంలోని యిలాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.తైవాన్లో గత ఫ్రిబవరిలోనూ భారీ భూకంపం సంభవించింది. తైనాన్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కుప్పకూలి 117మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







