మ్వానీ ఖతార్ లో 6 శాతం పెరిగిన వ్యాపారం..!
- June 02, 2023
దోహా: ఖతార్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్వానీ ఖతార్) మే నెలలో 227 నౌకలను అందుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. 2022 మే నెలతో పోల్చితే లైవ్స్టాక్, బిల్డింగ్ మెటీరియల్స్ వరుసగా 727 శాతం , 95 శాతం వృద్ధిని నమోదు చేసి 48,930 హెడ్లు, 62,456 టన్నులకు చేరుకున్నాయని మ్వానీ ఖతార్ వెల్లడించింది. 82,688 టన్నుల సాధారణ, బల్క్ కార్గో షిప్మెంట్లు.. 6,214 యూనిట్ల వాహనాలు, పరికరాలతో కూడిన 95,317 ప్రామాణిక కంటైనర్లను స్వీకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







