మ్వానీ ఖతార్ లో 6 శాతం పెరిగిన వ్యాపారం..!
- June 02, 2023
దోహా: ఖతార్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్వానీ ఖతార్) మే నెలలో 227 నౌకలను అందుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. 2022 మే నెలతో పోల్చితే లైవ్స్టాక్, బిల్డింగ్ మెటీరియల్స్ వరుసగా 727 శాతం , 95 శాతం వృద్ధిని నమోదు చేసి 48,930 హెడ్లు, 62,456 టన్నులకు చేరుకున్నాయని మ్వానీ ఖతార్ వెల్లడించింది. 82,688 టన్నుల సాధారణ, బల్క్ కార్గో షిప్మెంట్లు.. 6,214 యూనిట్ల వాహనాలు, పరికరాలతో కూడిన 95,317 ప్రామాణిక కంటైనర్లను స్వీకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







