137 సంస్థలపై 65.9 మిలియన్ దిర్హామ్ల జరిమానా
- June 02, 2023
యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AML/CFT) చట్టం నిబంధనలు పాటించని సంస్థలపై యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జరిమానాలు విధించింది. నాన్-ఫైనాన్షియల్ బిజినెస్ లేదా ప్రొఫెషన్స్ (DNFBP) విభాగంలో పనిచేస్తున్న 137 కంపెనీలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ Dh65.9 మిలియన్ల విలువైన జరిమానాలను విధించింది. మనీలాండరింగ్ నిరోధకం, ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, దాని కార్యనిర్వాహక నిబంధనలు, సంబంధిత చట్టాలను ఎదుర్కోవడంపై 2018 ఫెడరల్ డిక్రీ-లా నెం. 20 ద్వారా నిర్దేశించబడిన నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించాయని మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సుల్తాన్ అల్ ఫ్యాన్ అల్ షమ్సీ తెలిపారు. మొత్తం 137 సంస్థలలో 831 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









