మత్తు పానీయాలు తయారీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- June 04, 2023బహ్రెయిన్: బుదయ్యలోని ఒక నివాసంలో మత్తు పానీయాల తయారు చేస్తున్న 29, 32 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టులను ధృవీకరించింది. అనుమానితులను ఆసియా జాతీయత అని వెల్లడించింది. అధికారులకు అందిన సమాచారం మేరకు విచారణ జరిపి అరెస్టు చేశారు. అధికారులు దాడులు నిర్వహించి నిందితులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంఘటన స్థలం నుంచి మద్యం తయారీ ప్రక్రియకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లతో సహా అక్రమ పానీయాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్