విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టు
- June 09, 2023
విశాఖపట్నం: విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టైంది. అరిలోవ ఆదర్శనగర్ ఉన్న హోటల్ ఆరెంజ్ ఇన్ హోటల్ లో థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువతులు, అరకుకు చెందిన ఒక యువతి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తి -విదేశీ యువతుల మధ్య జరిగిన ఘర్షణతో వ్యవహారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. విదేశీ యువతుల పాస్పోర్ట్ తీసుకుని, వారిపై బ్రోకర్ మహేష్ దాడులు చేసినట్లు నగర సీపీ వాట్సప్ నెంబర్ కు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతులను అదుపులో తీసుకుని మహేష్ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







