విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టు
- June 09, 2023
విశాఖపట్నం: విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టైంది. అరిలోవ ఆదర్శనగర్ ఉన్న హోటల్ ఆరెంజ్ ఇన్ హోటల్ లో థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువతులు, అరకుకు చెందిన ఒక యువతి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తి -విదేశీ యువతుల మధ్య జరిగిన ఘర్షణతో వ్యవహారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. విదేశీ యువతుల పాస్పోర్ట్ తీసుకుని, వారిపై బ్రోకర్ మహేష్ దాడులు చేసినట్లు నగర సీపీ వాట్సప్ నెంబర్ కు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతులను అదుపులో తీసుకుని మహేష్ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







