విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టు
- June 09, 2023
విశాఖపట్నం: విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టైంది. అరిలోవ ఆదర్శనగర్ ఉన్న హోటల్ ఆరెంజ్ ఇన్ హోటల్ లో థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువతులు, అరకుకు చెందిన ఒక యువతి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తి -విదేశీ యువతుల మధ్య జరిగిన ఘర్షణతో వ్యవహారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. విదేశీ యువతుల పాస్పోర్ట్ తీసుకుని, వారిపై బ్రోకర్ మహేష్ దాడులు చేసినట్లు నగర సీపీ వాట్సప్ నెంబర్ కు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతులను అదుపులో తీసుకుని మహేష్ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









