రోడ్డు ప్రమాదంలో ప్రవాసీయుని మృతి
- May 12, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన ప్రవాసీయుడిని సలమాబాద్ లో ఒక ట్రక్ డీ కొట్టి అతనిపై వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బాధితుడు రోడ్డు దాటే సమయంలో ఒక భారీ ట్రక్ అతనిని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, అతను భారీ ట్రక్ అతని తలని ముక్కలు ముక్కలుగా చితకకోట్టింది. అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక ట్విట్టర్ లో ప్రమాదం జరిగినట్లు ఆ ఘటనని ధ్రువీకరించారు. పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ఏ విదంగా ఈ దుర్గటన గూర్చి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







