రోడ్డు ప్రమాదంలో ప్రవాసీయుని మృతి

- May 12, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ప్రవాసీయుని మృతి

మనామా : ఆసియా దేశానికి చెందిన   ప్రవాసీయుడిని  సలమాబాద్ లో  ఒక ట్రక్  డీ కొట్టి అతనిపై వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయాడు.    బాధితుడు రోడ్డు దాటే సమయంలో ఒక  భారీ ట్రక్ అతనిని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  నివేదికల ప్రకారం, అతను భారీ ట్రక్ అతని  తలని  ముక్కలు ముక్కలుగా చితకకోట్టింది. అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక ట్విట్టర్ లో  ప్రమాదం జరిగినట్లు  ఆ  ఘటనని  ధ్రువీకరించారు.    పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి  ఏ విదంగా ఈ దుర్గటన గూర్చి దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com