భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు
- June 16, 2023
యూఏఈ: దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేయగా.. అప్పీల్ కోర్ట్ సమర్థించింది. దుబాయ్లోని అరేబియా రాంచెస్ ప్రాంతంలోని బాధితుల విల్లాలోకి చొరబడి వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధి అధియాను చంపాడు. వారి కుమార్తెను కత్తితో పొడిచి.. 2,000 Dhs దొంగిలించిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. భారతీయ దంపతులను చంపిన నిందితుడు గతంలోవారి ఇంట్లో పనిచేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









