ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- June 25, 2023
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించింది., మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులుజూన్ 27 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయని, జూలై 3 (సోమవారం)తో ముగుస్తాయని పేర్కొంది. కార్యాలయాలు జూలై 4(మంగళవారం)న పనిని పునఃప్రారంభిస్తాయని తెలిపింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ సెలవులను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పై నుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు