ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- June 25, 2023
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించింది., మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులుజూన్ 27 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయని, జూలై 3 (సోమవారం)తో ముగుస్తాయని పేర్కొంది. కార్యాలయాలు జూలై 4(మంగళవారం)న పనిని పునఃప్రారంభిస్తాయని తెలిపింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ సెలవులను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







