ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- June 25, 2023
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించింది., మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులుజూన్ 27 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయని, జూలై 3 (సోమవారం)తో ముగుస్తాయని పేర్కొంది. కార్యాలయాలు జూలై 4(మంగళవారం)న పనిని పునఃప్రారంభిస్తాయని తెలిపింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ సెలవులను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









