బహ్రెయిన్ పవర్ గ్రిడ్ ద్వారా నవీకరణ సీమెన్స్ తో భాగస్వామ్యం
- May 13, 2016
మనామా: బహ్రెయిన్ రాజ్యం లో విద్యుత్ శక్తి అవస్థాపన నవీనకరించెందుకు సీమెన్స్ కు ఒక మైలురాయి ఒప్పందం లభించింది. ఒక కొత్త అధిక ఓల్టేజి బదిలీ నెట్వర్క్తో ద్వారా దేశ విద్యుత్ సరఫరా ను బలోపేతం చేసేందుకు విద్యుత్ వాటర్ అథారిటీ ( ఇ డబ్ల్యు ఎ ) బహరేన్ ద్వారా సీమెన్స్ ప్రదానం ఒప్పందం శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమ వేడుక బహరేన్ లోని అల్ హిద్ద్ వద్ద ప్రకటించబడింది.సీమెన్స్ ఒక 400 కిలోవోల్ట్ (కెవి) నెట్వర్క్ ని నవీనకరించి దేశ విద్యుత్ ప్రసార గ్రిడ్ కోసం ఒక నమ్మకమైన మరియు స్థిరమైన వెన్నెముకగా మారనుంది. తద్వారా జనాభా మరియు పారిశ్రామిక వృద్ధి కోసం విద్యుత్ కోసం పెరుగుతున్న గిరాకి తీర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సీమెన్స్, విద్యుత్ శక్తి అవస్థాపన సరఫరా స్థాపించడం మరియు సబ్ స్టేషన్ నియంత్రణ మరియు రక్షణ, సివిల్ పనులు మరియు కేబుల్ రీ-రూటింగ్ సహా మూడు 400 / 220 కె వి సబ్స్టేషన్లు, ఆల్ హిద్ద్ , రిఫ్ఫా మరియు ఉమ్ అల్ హస్సం ప్రాంతాలలో నిర్మించవలసి ఉంటుంది. మూడు సబ్స్టేషన్లు రెండు సంవత్సరాల వ్యవధి లో పూర్తి కాగలదని భావిస్తున్నారు."ఒక సమర్థవంతమైన మరియు బలమైన విద్యుత్ నెట్వర్క్ స్థిరమైన, ప్రపంచ స్థాయి మౌలిక అభివృద్ధిని బహరేన్ లో ఎర్పరేచెందుకు దృష్టి కేంద్రీకరించడం అందులో ఒక ముఖ్యమైన భాగం. 400 కిలోవోల్ట్స్ సామర్ధ్యాన్ని నవీనికరించడానికి పెరుగుతున్న డిమాండ్ సరఫరా మరియు స్థిరత్వం యొక్క భద్రతా మెరుగు మరియు నేషనల్ గ్రిడ్ బలోపేతం చేసేందుకు వోల్టేజ్ పెంచడం, దేశం యొక్క బదిలీ నెట్వర్క్ లో ఒక మైలురాయి సూచిస్తుంది, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వోల్ఫ్గ్యాంగ్ బ్రున్ మాట్లాడుతూ శక్తి నిర్వహణలో మధ్య ప్రాచ్యంలో సీమెన్స్ అగ్రస్థానమని చెప్పారు . "సీమెన్స్ వచ్చే 65 సంవత్సరాలు వరకు బహ్రెయిన్ అభివృద్ధి భాగస్వామిగా ఉంది. ఈ దేశ ఆర్ధిక శ్రేయస్సు మద్దతుగా మా టెక్నాలజీని అమలు చేయబోవడం మాకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందన్నారు."
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







