హజ్ క్లైమాక్స్: అరాఫత్ పర్వతాన్ని అధిరోహించిన యాత్రికులు
- June 28, 2023
సౌదీ అరేబియా: 46 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్హీట్) తీవ్రమైన ఉష్ణోగ్రతల నడుమ జరిగిన హజ్ తీర్థయాత్ర రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు సౌదీ అరేబియాలోని మౌంట్ అరాఫత్ వద్ద లక్షలాది మంది ముస్లిం యాత్రికులు కిక్కిరిసిపోయారు. తెల్లవారుజామున ప్రవక్త ముహమ్మద్ (PBUH) తన చివరి ఉపన్యాసం ఇచ్చినట్లు విశ్వసించబడే రాతి కొండపై(మౌంటైన్ ఆఫ్ మెర్సీ) ఆరాధకుల సమూహాలు ఖురాన్ పద్యాలను పఠించారు. ఇది మూడు సంవత్సరాల కోవిడ్ పరిమితుల తర్వాత రికార్డులో అతిపెద్దది అని అధికారులు అంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన హజ్లో 2.5 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం ఆరాధకులు గొడుగులు పట్టుకొని మక్కా నుండి మినాకు ప్రయాణించారు. అక్కడ వారు మౌంట్ అరాఫత్ వద్ద ఆచారాలకు ముందు ఒక పెద్ద గుడారాల నగరంలో బస చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!









