హజ్ క్లైమాక్స్: అరాఫత్ పర్వతాన్ని అధిరోహించిన యాత్రికులు
- June 28, 2023
సౌదీ అరేబియా: 46 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్హీట్) తీవ్రమైన ఉష్ణోగ్రతల నడుమ జరిగిన హజ్ తీర్థయాత్ర రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు సౌదీ అరేబియాలోని మౌంట్ అరాఫత్ వద్ద లక్షలాది మంది ముస్లిం యాత్రికులు కిక్కిరిసిపోయారు. తెల్లవారుజామున ప్రవక్త ముహమ్మద్ (PBUH) తన చివరి ఉపన్యాసం ఇచ్చినట్లు విశ్వసించబడే రాతి కొండపై(మౌంటైన్ ఆఫ్ మెర్సీ) ఆరాధకుల సమూహాలు ఖురాన్ పద్యాలను పఠించారు. ఇది మూడు సంవత్సరాల కోవిడ్ పరిమితుల తర్వాత రికార్డులో అతిపెద్దది అని అధికారులు అంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన హజ్లో 2.5 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం ఆరాధకులు గొడుగులు పట్టుకొని మక్కా నుండి మినాకు ప్రయాణించారు. అక్కడ వారు మౌంట్ అరాఫత్ వద్ద ఆచారాలకు ముందు ఒక పెద్ద గుడారాల నగరంలో బస చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







