పర్యాటక ప్రాంతాంగా షార్జా 'బరీడ్ విలేజ్'
- July 06, 2023
యూఏఈ: ఎడారిలో దాదాపు సగం వరకు కప్పబడిన షార్జా విలేజ్ ‘బరీడ్ విలేజ్’ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, అల్ మేడమ్లోని పురాణ 'బరీడ్ విలేజ్'ని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు, పర్యాటకుల కోసం ఘురైఫా గ్రామాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్ మేడమ్కు నైరుతి దిశలో 2కిమీ దూరంలో ఉన్న ఈ పాడుబడిన గ్రామంలో రెండు వరుసల ఒకే రకమైన ఇళ్లు, రోడ్డు చివర ఒక మసీదు ఉన్నాయి. ఇది 'బరీడ్ విలేజ్' పేరు పొందింది. ఇక్కడున్న వారికి ప్రభుత్వం కొత్త ఇళ్లను అందించడంతో 1999లో ఇక్కడి నివాసితులు దానిని విడిచిపెట్టారు. అనంతరం కాలంలో ఇసుక పరిమాణం పెరగడంతో గ్రామం మొత్తం ఇసుకతో కప్పబడింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







