నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- June 30, 2026
నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్న నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలోని పదవుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం రెండో రోజు నంద్యాలలో కొనసాగింది.
నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో 27 మంది సభ్యులతో కూడిన సమాచార సేకరణ కమిటీ బృందం నంద్యాలలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఆసక్తి కలిగిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి అర్హులైన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించే ప్రక్రియలో భాగంగానే ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు హాజరై వివిధ పదవులకు దరఖాస్తులు సమర్పించారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!
- దుబాయ్లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!
- బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!
- యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పనితీరుపై వీడియో విడుదల..!!
- ఒమన్లో వ్యక్తి ఎయిర్లిఫ్ట్.. ఖౌలా ఆసుపత్రికి తరలింపు..!!
- బహ్రెయిన్ జలాల్లో అక్రమ చేపల వేట.. ముగ్గురి అరెస్ట్..!!
- సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు: యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు నిలిపివేసిన యూఏఈ
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!







