ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేస్తేనే.. దేశం విడిపించేందుకు అనుమతి
- July 08, 2023
కువైట్: నాన్-కువైట్ లైసెన్స్ ప్లేట్లను కలిగి ఉన్న వాహనాలను వాటి యజమానులు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించకపోతే కువైట్ నుండి బయలుదేరడానికి అనుమతించబడదని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 6 నుండి సరిహద్దు చెక్పోస్టుల వద్ద జరిమానాలు చెల్లించే అవకాశం కల్పించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









